koodali

Saturday, December 9, 2017

విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ....మరియు..


విజయవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్టు వద్ద చాలా దీపాలు వెలిగించటం వల్ల విగ్రహానికి వేడి తగులుతోందని,   అలా జరగటం మంచిది కాదని పండితులు అంటున్నారు.


 మరి అలాంటప్పుడు  పరిస్థితి చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటే మంచిది కదా!  


అలా చర్యలు తీసుకోవటంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందో అర్ధం కావటం లేదు. 

ఇంత ముఖ్యమైన విషయంలో కూడా ఆలశ్యం జరగటం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  


 దేవాలయంలో  ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే బాగుంటుంది. 

**********************

ఇంకో విషయం ఏమిటంటే,

దేశంలో అనేకచోట్ల ప్రాచీన ఆలయాలు కొన్ని శిధిలావస్థలో ఉన్నాయి. 

ఇలాంటి ఆలయాలు శిధిలావస్థకు చేరకుండా పురావస్తు శాఖ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.  

**************
మార్గశిర మాసంలో అష్టమి న  ఎక్కువమంది  అనఘాష్టమి  వ్రతాన్ని ఆచరిస్తారు.




No comments:

Post a Comment