koodali

Wednesday, October 11, 2017

ఓం. .అమ్మవారు అయిన ఆదిపరాశక్తి ప్రహ్లాదునికి తెలియజేసిన కొన్ని విషయములు ....


శ్రీ దేవీ భాగవతము ద్వారా తెలుసుకున్న విషయములు .....

ఒక సందర్భంలో, ప్రహ్లాదునితో అమ్మవారు అయిన ఆదిపరాశక్తి.... 

* అన్ని శుభాశుభాలకూ కారణం కాలమే కదా ! వైరాగ్య భావన ఉన్న వారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలూ చేతికి వచ్చినా సుఖం ఉండదు. ఏ ఫలాలూ సంతృప్తినివ్వవు. అని చెప్పటం జరిగింది.


No comments:

Post a Comment