koodali

Friday, March 3, 2017

కృతజ్ఞతలు..అభినందనలు..శుభాకాంక్షలు. ..

ఈ మధ్యన భారతదేశం 104 ఉపగ్రహాలను ఒకేసారి విజయవంతంగా ప్రయోగించటం ఎంతో గొప్ప విషయం.


ఇస్రో వారు మరియు ఈ విషయంలో పనిచేసిన అందరూ అభినందనీయులు.


ఈ విషయం గురించి ఆలస్యంగా రాస్తున్నాను కానీ... నాకు కూడా ఆ రోజు చాలామంది భారతీయులలానే టెన్షన్ అనిపించింది.


(ఈ ఉపగ్రహాల వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారుకదా!)


ప్రయోగం విజయవంతం అయ్యాక ఎంతో సంతోషం కలిగింది. 


 ప్రయోగం విజయవంతం కావాలని కొందరు శాస్త్రవేత్తలు శ్రీ వేంకటేశ్వర స్వామి పూజ చేసినట్లు వార్తల ద్వారా తెలిసింది.


 ప్రయోగం విజయవంతమైనది.అంతా దైవం దయ.దైవానికి కృతజ్ఞతలు..



ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన భవనాలు ప్రారంభోత్సవం జరిగిన సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు.





No comments:

Post a Comment